అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం సనప గ్రామంలో శనివారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో రాప్తాడు సీనియర్ వైసీపీ నేత తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందిన వైసిపి నేత హరిజన ఓబులపతికి పూలమాలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సనప గ్రామంలో హరిజన ఓబులపతి మృతి చెందడం బాధాకరమని భవిష్యత్తులో వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని సీనియర్ వైసీపీ నేత చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. అదేవిధంగా తూముచెర్ల గ్రామంలో కూడా మృతి చెందిన వైసిపి నేత యాగన్న మృతి దేహానికి సీనియర్ వైసీపీ నేత చంద్రశేఖర్ రెడ్డి పూలమాలు వేసి నివాళులర్పించారు.