Public App Logo
Jansamasya
News
���ुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���मित_शाह
���िल्ली
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Uttarpradesh
Cricket
Crimenews
Karnataka
Aap

కామారెడ్డి: పట్టణంలో నాసిరకమైన నిత్యవసరవస్తువులను అమ్ముతున్న సూపర్ మార్కెట్ పై పట్టణానికి చెందిన ఓవ్యక్తి అధికారులకు ఫిర్యాదు చేశారు

Kamareddy, Kamareddy | Sep 23, 2025
నాసిరకమైన నిత్యవసర వస్తువులను అమ్ముతూ, తూకంలో మోసం చేస్తూ సూపర్ మార్కెట్ల యజమానులు ప్రజలను అందిన కాడికి దోచుకుంటున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే ఏమైనా చేసుకోండి అని వినియోగదారులపైనే సూపర్ మార్కెట్ యజమానులు మండి పడుతున్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఓ వినియోగదారుడు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పప్పుల శ్రీకాంత్ సూపర్ మార్కెట్ పై ఫిర్యాదు చేశాడు. బాధితుని కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కామారెడ్డి పట్టణానికి చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి కొత్త బస్టాండ్ సమీపంలోని పప్పుల శ్రీకాంత్ సూపర్ మార్కెట్లో వస్తువులను కొన్నాడు.

MORE NEWS

కామారెడ్డి: పట్టణంలో నాసిరకమైన నిత్యవసరవస్తువులను అమ్ముతున్న సూపర్ మార్కెట్ పై పట్టణానికి చెందిన ఓవ్యక్తి అధికారులకు ఫిర్యాదు చేశారు - Kamareddy News