Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
मौत
बीजेपी
भाजपा
विधायक
Congress
Accident
Modi
Delhi
Viral
राजस्थान
Odisha
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Kerala
Rahulgandhi
स्कूल

కామారెడ్డి: పట్టణంలో నాసిరకమైన నిత్యవసరవస్తువులను అమ్ముతున్న సూపర్ మార్కెట్ పై పట్టణానికి చెందిన ఓవ్యక్తి అధికారులకు ఫిర్యాదు చేశారు

Kamareddy, Kamareddy | Sep 23, 2025
నాసిరకమైన నిత్యవసర వస్తువులను అమ్ముతూ, తూకంలో మోసం చేస్తూ సూపర్ మార్కెట్ల యజమానులు ప్రజలను అందిన కాడికి దోచుకుంటున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే ఏమైనా చేసుకోండి అని వినియోగదారులపైనే సూపర్ మార్కెట్ యజమానులు మండి పడుతున్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఓ వినియోగదారుడు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పప్పుల శ్రీకాంత్ సూపర్ మార్కెట్ పై ఫిర్యాదు చేశాడు. బాధితుని కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కామారెడ్డి పట్టణానికి చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి కొత్త బస్టాండ్ సమీపంలోని పప్పుల శ్రీకాంత్ సూపర్ మార్కెట్లో వస్తువులను కొన్నాడు.

MORE NEWS

కామారెడ్డి: పట్టణంలో నాసిరకమైన నిత్యవసరవస్తువులను అమ్ముతున్న సూపర్ మార్కెట్ పై పట్టణానికి చెందిన ఓవ్యక్తి అధికారులకు ఫిర్యాదు చేశారు - Kamareddy News