నందికోట్కూరు: ఎండ దెబ్బకు విలవిలలాడుతున్న జనం, పట్టణంలోని ప్రధాన రోడ్లు నిర్మానుష్యం, ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం
నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎర్ర సూరీడు దెబ్బకు జనం విలవిల్లాడుతున్నారు.ఇదేమి ఎండలు రా..బాబోయ్ అంటూ ఇంటిలో నుంచి బయటికి రావాలంటేనే గుండె దడ పుట్టిస్తోంది.ఉమ్మడి కర్నూలు జిల్లా నందికొట్కూరులో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవడంతో ఉష్ణోగ్రతల దెబ్బకు జనంఅల్లాడిపోతున్నారు,ఉష్ణోగ్రతలుపెరుగుతాయంటున్న వాతావరణ శాఖఎండ వేడిమి అధికంగా ఉండటం బయటికి వస్తే ఎక్కడ ఆరోగ్యం దెబ్బతింటుందోనని ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. ఉ 10 గంటలు దాటితేనే ప్రజలు బయటికి రావాలంటేనే జనం జంకుతున్నారు.ప్రధానంగా రోడ్లపై ప్రజలు లేకపోవడంతో ప్రధాన రోడ్లు ఉ 11:30 నుండి సాయంత్రం వరకు స్థానిక నందికొట్కూరు ఆర్టీసీ బస్టాం