అమలాపురంలో జూలై 11న 'ఒకరి తర్వాత ఒకరు అంతరం ఉంటేనే అందరూ క్షేమం' నినాదంతో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తారు. పిల్లల పుట్టుకల మధ్య కనీసం 3 సంవత్సరాల ఎడమ పాటించడంలో తల్లి, బిడ్డ ఆరోగ్యానికూ, కుటుంబ ఆర్థిక స్థిరత్వానికీ ఉన్న ప్రభావాన్ని అధికారులు వివరించారు.