అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి దేవి
Anantapur Urban, Anantapur | Jun 27, 2026
అనంతపురం నగరంలోని ఆర్ట్స్ కళాశాల నుంచి సప్తగిరి సర్కిల్ వరకు పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి దేవి మాట్లాడుతూ 0 నుంచి 5 సంవత్సరాలలో పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. శనివారం ఉదయం 8 గంటల 20 నిమిషాల సమయంలో ర్యాలీ.