కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కుప్పం నియోజకవర్గంలో వైసిపి నాయకులు, కార్యకర్తల పై అక్రమ కేసులు పెట్టారని మాజీ ఎంపీ రెడ్డప్ప ఆదివారం ఆరోపించారు. ఈ సందర్భంగా కుప్పంలో ఆయన మాట్లాడుతూ, గ్రామస్థాయి నుండి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనన్నారు.