అనంతపురం జిల్లా బుగ్గ సమీపంలో ద్విచక్ర వాహనం డివైడర్ ను ఢీ కొట్టిన ఘటన లో ఓ యువకుడి కి తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Apr 13, 2026
అనంతపురం జిల్లా బుగ్గ సమీపంలో ద్విచక్ర వాహనం డివైడర్ను ఢీకొన్న ఘటనలో అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం లోని యాడికి మండలం రాయల చెరువుకు చెందిన మోహన్ కుమార్ అనే కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.