Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

తాడిపత్రి: తాడిపత్రి మండలంలోని సుగుణ స్పాంజ్ కర్మగారంలో అనుమానాస్పద స్థితిలో కార్మికుడు మృతి, దర్యాప్తు చేపట్టిన పోలీసులు

India | Oct 17, 2025
తాడిపత్రి మండలంలోని బుగ్గ గ్రామంలోని సుగుణ స్పాంజ్ కర్మాగారంలో ప్రమాదం సంభావించి ఒక్క కార్మికుడు మృతి చెందాడు ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం నాలుగు గంటల సమయంలో చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు ఈ ప్రమాదంలో పూరషోత్తం నిషాద్ (35) అనే కార్మికుడు అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని చేపట్టారు.

MORE NEWS