ప్రకాశం జిల్లా ఒంగోలు నగర పరిధిలోని కబాడీపాలెంలో ఆదివారం ఒక యువతి ఆత్మహత్యపు పాల్పడింది నళిని అనే గృహిణి తన గృహంలో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న టూ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి కుటుంబ సభ్యుల ద్వారా వివరాలు సేకరించారు ఆత్మహత్యకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు మహిళా బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన టూటౌన్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు మహిళ ఆత్మహత్యల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు