Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ఒంగోలు అర్బన్: కూటమి ప్రభుత్వం జగన్ పై విమర్శలు చేయడమే సరిపోయింది: ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

Ongole Urban, Prakasam | Apr 14, 2026
కూటమి ప్రభుత్వం విమర్శలతో జీవిస్తుందని ఒంగోలు వైసిపి ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఒంగోలు పట్టణంలో జరిగిన అంబేద్కర్ జయంతి కార్యక్రమాలలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు ప్రజలు మరిచిపోయేలా కూటమి ప్రభుత్వం విమర్శలు చేస్తుందని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏమి చేసింది లేదని విమర్శించారు.

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: కూటమి ప్రభుత్వం జగన్ పై విమర్శలు చేయడమే సరిపోయింది: ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి - Ongole Urban News