డోన్: సిమెంట్ నగర్ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన సురేష్ కుమార్
Dhone, Nandyal | Jul 4, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలోని సిమెంట్ నగర్ గ్రామపంచాయతీకి నూతన గ్రేడ్-1 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సురేశ్ కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఓర్వకల్లు మండలం కాల్వ గ్రామపంచాయతీలో విధులు నిర్వహిస్తూ పదోన్నతిపై ఇక్కడికి బదిలీ అయ్యారు. ఆయనకు గ్రామపంచాయతీ సిబ్బంది, స్థానికులు అభినందనలు తెలిపారు. గ్రామాభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, ప్రజలకు మెరుగైన సేవలందిస్తానని