నీలంపల్లి గ్రామంలోని సోమవారం రాత్రి 7 గంటల50 నిమిషాల సమయంలో రథోత్సవ కార్యక్రమంలో భాగంగా ఎలాంటి అనుమతిని సంఘటన చేరకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు రథోత్సవ కార్యక్రమంలో భాగంగా గట్టి బందోబస్తు నిర్వహించమన్న పోలీసులు.