అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోనికక్కలపల్లి వద్ద శుక్రవారం మూడు గంటల సమయంలో పాపంపేట భూ సమస్య పై భూ యజమానులు తామేనని రాచూరి వెంకట కిరణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రాచూరు వెంకట కిరణ్ మాట్లాడుతూ పాపంపేటలో 932 ఎకరాల సోత్రియ భూముల్లో తమకు కూడా భాగం ఉందని ఈ భూములు పై 2003 నుంచి పోరాటం చేస్తున్నామని ఇప్పుడిప్పుడే సమస్య పరిష్కారం అవుతూ ఉంటే ఇందులో రాజకీయ ప్రమేయం ఉందని కొంతమంది ఆరోపణ చేస్తున్నారని ఇది నిజం లేదని పాపంపేట భూ యజమాని రాచూరు వెంకట కిరణ్ మీడియాకు వివరాలను వెల్లడించారు