ఒంగోలు అర్బన్: శ్రీ వరసిద్ధి వినాయకుని స్వామి ఆలయంలో హుండీని తస్కరించిన దొంగ.
Ongole Urban, Prakasam | Apr 17, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని సీతారాంపురం లో వేంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో శుక్రవారం తెల్లవారుజామున గుండెని పగలగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు నగదును దోచుకెళ్లారు వినాయక నవరాత్రుల సమయంలో ఉత్సవాలను చేయటం జరుగుతుందని ఆ సమయంలో ఉండిని ఓపెన్ చేసి ఆ నగలతో ఉత్సవాల్లో నిర్వహిస్తామని స్థానికులు తెలియజేస్తున్నారు ఎనిమిది నెలల క్రితం హుండీలో నగలు నగదు ఉన్నాయని అయితే గుర్తుతెలియని దొంగలు వాటిని దోచుకుపోవటం జరిగిందన్నారు రాత్రి సమయంలో సరైన గస్తీ లేకపోవడం సీసీ కెమెరాలు లేకపోవడం వల్లే ఆలయంలో చోరీ జరిగిందని బాధితులు తెలియజేస్తున్నారు