Public App Logo
దౌల్తాబాద్ ఎస్ఐ అరుణ్ కుమార్ గ్రామ విపిఓ తో కలిసి నర్సంపల్లి గ్రామాన్ని సందర్శించి రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలు, సైబర్ నేరాలు, సీసీ కెమెరాలు, గంజాయి డ్రగ్స్, సామాజిక రుక్మతల గురించి అవగాహన కల్పించారు. - Siddipet News