Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Indore
Nda
School
Politics

తాడిపత్రి: యాడికి మండలంలోని వెంగన్నపల్లిలో వైసిపి నేత ఇంటిపై రాళ్లు కట్టలతో దాడి చేసిన దుండగులు,తీవ్రంగా గాయపడిన లక్ష్మీనాథ్ రెడ్డి

India | Nov 5, 2025
తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి మండలం వెంగన్నపల్లిలో బుధవారం వైసీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించింది. ఈ క్రమంలో మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుడు నాగముని రెడ్డి పలువురితో కలిసి వైసీపీ నాయకుడు లక్ష్మీనాథ్ రెడ్డి ఇంటిపై రాళ్లు, కట్టెలతో దాడి చేశారు. ఈ దాడిలో లక్ష్మీనాథ్ రెడ్డితో పాటు ఆయన తల్లి వెంకట లక్ష్మమ్మ తీవ్రంగా గాయపడ్డారు. గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

MORE NEWS