Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

తాడిపత్రి: యాడికి మండలంలోని వెంగన్నపల్లిలో వైసిపి నేత ఇంటిపై రాళ్లు కట్టలతో దాడి చేసిన దుండగులు,తీవ్రంగా గాయపడిన లక్ష్మీనాథ్ రెడ్డి

India | Nov 5, 2025
తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి మండలం వెంగన్నపల్లిలో బుధవారం వైసీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించింది. ఈ క్రమంలో మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుడు నాగముని రెడ్డి పలువురితో కలిసి వైసీపీ నాయకుడు లక్ష్మీనాథ్ రెడ్డి ఇంటిపై రాళ్లు, కట్టెలతో దాడి చేశారు. ఈ దాడిలో లక్ష్మీనాథ్ రెడ్డితో పాటు ఆయన తల్లి వెంకట లక్ష్మమ్మ తీవ్రంగా గాయపడ్డారు. గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

MORE NEWS

తాడిపత్రి: యాడికి మండలంలోని వెంగన్నపల్లిలో వైసిపి నేత ఇంటిపై రాళ్లు కట్టలతో దాడి చేసిన దుండగులు,తీవ్రంగా గాయపడిన లక్ష్మీనాథ్ రెడ్డి - India News