రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతపై బనగానపల్లెలో మాజీ ఎమ్మెల్యే కాటసాని ఆధ్వర్యంలో నిరసన
రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఏర్పడిన పెట్రోల్ డీజిల్ కొర తపై మంగళవారం బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో వైసిపి శ్రేణులు నయారా పెట్రోల్ పంపు వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం డివిజన్ పెట్రోల్ కొరత వలన సాధారణ ప్రజలు, రైతులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు అని తెలిపారు. ఇతర రాష్ట్రాల వారు ప్రయాణం చేస్తూ మన రాష్ట్రంలోకి వచ్చినప్పుడు డీజిల్ పెట్రోల్ లేదు అనడం ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఇంధన సప్లై లో విఫలమైందని విమర్శించారు. 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు పెట్రోల్ డీజిల్ కొ