రాజమండ్రి రూరల్: ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను వేమగిరి జాతీయ రహదారిపై వెనక నుంచి ఢీకొట్టిన వ్యాన్, డ్రైవర్కు తీవ్రగాయాలు
కడియం మండలం వేమగిరి జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం సంబంధించినది. ధాన్యం లోడుతో వేమగిరి నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న ట్రాక్టర్ ను వెనుకనుంచి పార్సిల్ వ్యాన్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పార్సిల్వెంట్ వరకు తీవ్ర గాయాలు కాగా స్థానికులు అతని రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనకు అతివేగమే కారణమని స్థానికులు తెలియజేస్తున్నారు.