చార్మినార్: సంతోష్ నగర్ లో ఓ డయాగ్నొస్టిక్ సెంటర్ పై వైద్యాధికారుల దాడులు.. అవకతవకలు జరిగాయని విచారణ లో తేలినట్టు తెలిపిన అధికారులు
ఓం డయాగ్నోస్టిక్ సెంటర్ పై దాడులు నిర్వహించారు అధికారులు. స్కానింగ్ రిపోర్ట్ లో తప్పులు కనిపించాయని ... పేషెంట్ లో నమోదు లోనూ తప్పులు ఉన్నాయని తమ విచారణలో తేలింది అన్నారు .