బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలోని చెరువు కట్ట సాయిబాబా దేవాలయంలో శనివారం ఉదయం ఏడు గంటల 20 నిమిషాల సమయంలో శతగో పాన్ని ఎత్తుకెళ్లిన దొంగలు పోలీసులను కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినారు. సిసి ఫుటేజ్ ను పోలీసులు పరిశీలించారు. ఈ వీడియోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.