బనగానపల్లె: ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన మంత్రుల సమావేశంలో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
మంగళవారం వెలుగుపూడి సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో సదాచారం మంత్రులతో కలిసి నంద్యాల జిల్లా బనగానపల్లె ఎమ్మెల్యే మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై కూలంకషంగా చర్చించడం జరిగింది అని తెలిపారు అలాగే నంద్యాల జిల్లా సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లినట్లు ఆయన తెలిపారు