కర్నూలు: ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన ...ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్
ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన ...ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీ కృష్ణమోహన్ తెలిపారు.ప్రతి ఒక్కరూ వ్యాయమాలు చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారి ఆదేశాలతో ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం నిర్వహించిన పోలీసు అధికారులు. ప్రతి ఆదివారం పోలీసులు , ప్రజలు సైక్లింగ్ను అలవాటుగా చేసుకుని శారీరక దృఢత్వం , ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా చేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం.ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వులతో జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారి ఆదేశాల మే