నందికోట్కూరు: వీపనగండ్లలో గడ్డివాముకు నిప్పంటించిన దుండగులు
నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలో ని వీపనగండ్ల గ్రామానికి చెందిన మద్దిలేటి అనే రైతుకు చెందిన గడ్డివాము కు దుండగులు నిప్పంటించారు, ఈ ఘటనతో రైతు తీవ్రంగా నష్టపోయాడు, సుమారు లక్షల మేరకు నష్టం వాటిల్లినట్లు రైతు విలపించాడు ఇలాంటి సంఘటనలు గ్రామంలో ఈ మధ్య పలుమార్లు జరుగుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.