ఫరూక్ నగర్: షాద్ నగర్లో ఆలయంపై దాడికి పాల్పడిన దుండగులు, విచారణ చేపట్టిన పోలీసులు
మరో ఆలయం పై దాడి చేసి శివలింగం ను ధ్వంసం చేశారు దుండగులు. ఈ ఘటనపై గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆలయం పై దాడి ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు