నంద్యాల అర్బన్: మహానంది మండలంలో రైలు కిందపడి ఓ యువకుడు మృతి
Nandyal Urban, Nandyal | Jun 17, 2026
నంద్యాల రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి మదన్ (27) అనే వ్యక్తి రైలు కింద పడి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మహా నంది మండలం గోపవరం గ్రామం బీసీ కాలనీకి చెందిన మదన్ గా గుర్తించి నట్లు తెలిపారు.