అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు
Anantapur Urban, Anantapur | Jul 9, 2026
ప్రజా సమస్యలపై పోరాడే ధైర్యం లేక వ్యక్తిగతంగా దూషణలే వైయస్సార్సీపీ అస్త్రంగా చేసుకున్నారని మణికశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు వైఎస్ఆర్సిపి నేతలపై మండిపడ్డారు గురువారం రాత్రి 7 గంటల50 నిమిషాల సమయం లో అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాలలు వేసి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు