ప్రకాశం జిల్లా ఒంగోలులో సోమవారం జనసేన పార్టీ సభ్యత్వ కార్యక్రమానికి అనకాపల్లి ఎమ్మెల్యే కోనతాల రామకృష్ణ, ఛైర్మన్ రియాజ్ పాల్గొన్నారు. కొండపి నియోజకవర్గానికి జనసేన ఇన్ఛార్జ్ గా ప్రస్తుతం ఎవరూ లేరని సోషల్ మీడియాలో సింగరాయకొండకు చెందిన మనోజ్ రాయల్ అనే జనసేన కార్యకర్త తెలిపారు. ఎన్నికల సమయంలో తాత్కాలికంగా 40రోజులు మనోజ్ను నియమించామన్నారు. జిల్లా నాయకుల వివరణ కోరగా కొండపికి అసలు ఇన్ఛార్జ్ లేడన్నారని మనోజ్రాయల్ చెప్పారు.