పనికి వెళ్లకుండా ఇంట్లో ఉంటే జీవనం ఎలా సాగుతుందని అడిగినందుకు యువకుడు చెరువులో పడి మృతి
Anantapur Urban, Anantapur | Apr 11, 2026
అనంతపురం జిల్లా రూరల్ మండల పరిధిలోని ఆలమూరు కు చెందిన పార్టీ బద్రీనాథ్ రెడ్డి అనే వ్యక్తి ఆలమూరు చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి శనివారం మధ్యాహ్నం అనంతపురం రూరల్ పోలీసులు వివరాలను వెల్లడించారు. దీంతో మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.