చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో విద్యాశాఖ ఆదేశాల మేరకు టిచ్ టూల్ అబ్జర్వర్లకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని బసవరాజ ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో ఎంఈఓ నటరాజ రెడ్డి సోమవారం మధ్యాహ్నం నాలుగు గంటల ప్రాంతంలో నిర్వహించారు. ఈ శిక్షణ ద్వారా ఉపాధ్యాయులకు విద్యార్థులకు ఆకట్టుకునే విధంగా బోధన సామర్థ్యాలతోపాటు బోధన మెలకువలు నేర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఈఓ 2 రెడ్డన్న శెట్టి ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మహేష్ నారాయణ టీచ్ రూల్ అబ్జర్వర్లు .ఉపాధ్యాయులు సిఆర్పిలు పాల్గొన్నారు