అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి
Anantapur Urban, Anantapur | Jun 19, 2026
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి తెలిపారు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల సమయంలో విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడారు