పోతులపాడు 162 మంది రైతులకు,ప్రభుత్వ రాజముద్ర కలిగిన పట్టాదార పాసుపుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న, ఎమ్మెల్యే
నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలంపోతులపాడు గ్రామంలో "మీ భూమి - మీ హక్కు" ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని రైతులకు ప్రభుత్వ రాజముద్ర కలిగిన 162 పట్టాదారు పాస్ పుస్తకాలను నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య సోమవారం పంపిణీ చేశారు, సందర్భంగా ఎమ్మెల్యే గిత్త జయసూర్య మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి రాగానే చీకటి చట్టం ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చినారు. ప్రచార యావతో పాస్ బుక్ లపైనా, సర్వే రాళ్లపైనా జగన్ రెడ్డి తన బొమ్మను వేసుకుని రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. 2024 ఎన్నికల హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప