తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ, ప్రజా ఉద్యమ కళాకారుల వేదిక ఆధ్వర్యంలో లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమల్ల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టియు జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఏలూరు బాబన్న, కోతి మాధవి, ప్రజలతో మా కళాకారుల విధిగా రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డోలక్ యాదగిరి అంబేద్కర్ పై పాట పాడి పలువురుని ఆకర్షించారు