శాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలో యూట్యూబ్ రిపోర్టర్గా నటిస్తూ కేసు సెటిల్ చేస్తానంటూ రూ.35 వేలు డిమాండ్ చేసిన మొహమ్మద్ బిలాల్పై ఎక్స్టెర్షన్ కేసు నమోదైంది. కేసు మేనేజ్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. మీడియా పేరుతో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీసీపీ సౌత్ జోన్ కిరణ్ ఖరే స్పష్టం చేశారు.