ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థ చైర్న్మస్ షేక్ రియాజ్ మరియు వైస్ చైర్ చైర్న్మస్ మరియు జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ అధ్యక్షతన కలెక్టర్ ఆఫీసు గ్రీవెన్స్ హాల్ నందు జిల్లా పంచాయతీ అధికారి, ప్రకాశం జిల్లా, క్రెడై ప్రెసిడెంట్ రాజేంద్ర, లైసెన్స్ ఇంజనీర్స్ ప్రెసిడెంట్, ప్రసాద్, పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలోని మున్సిపల్ కమిషనర్లకు మరియు టౌన్ ప్లానింగ్ విభాగపు సిబ్బంది, ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు, పంచాయతీ సెక్రటరీలకు, మరియు లైసెన్స్ ఇంజనీర్స్ ఎస్ఆర్ఎస్ మరియు బిపిఎస్ పైన అవగాహన కార్యక్రమము ఏర్పాటు చేసి ఉన్నారు.