నంద్యాల జిల్లా సంజామలలో ఎట్టకేలకు రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సహకారంతో గురువారం గ్రామంలో కొలతలకు అనుగుణంగా కాంట్రాక్టర్ పనులను మొదలుపెట్టారు.రోడ్డు విస్తరణకు సంబంధించిన పూర్తిస్థాయి వివరాలను త్వరలోనే R&B శాఖ జేఈ వెల్లడిస్తారని కాంట్రాక్టర్ పేర్కొన్నారు.