రాష్ట్రంలోని మత్స్యకారులు మరింత అభివృద్ధి చెందాలని రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ పేర్కొన్నారు. రాజేంద్రనగర్లో నిర్వహించిన ప్రపంచ మత్స్యకారుల దినోత్సవానికి మెట్టు సాయి కుమార్, రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ ఛైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అతిథులుగా హాజరయ్యారు. మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఉంటుందని పేర్కొన్నారు.