అనంతపురం నగరంలోని చీని రైతుల సమస్యల పరిష్కరించాలని పండ్ల తోటల సంఘం జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం సాయంత్రం నాలుగు గంటల 50 నిమిషాల సమయంలోనే అనంతపురం నగరంలోని మార్కెట్ యార్డులో నిరసన కార్యక్రమం చేపట్టారు. చీని రైతుల సమస్యల పరిష్కరించాలన్నారు.