ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డలో సీడ్స్ షాప్ లను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించిన,వ్యవసాయ అధికారులు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణములో విశ్వంభరా సీడ్స్ షాప్ ను అగ్రికల్చర్ ఏవో కిషోర్ కుమార్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు, ఈ సందర్భంగా ఏవో కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సీడ్స్ షాపుకు సంబంధించిన సరైన పత్రాలు ఉన్నాయని అలాగే నాసిరకమైన విత్తనాలు షాపులో అమ్మకూడదని రైతులకు ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన విత్తనాలు మాత్రమే అమ్మాలని, నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు