Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: రాయవరం రోడ్డు ప్రమాదం: ఏపీలో స్లీపర్ క్లాసు బస్సులు రద్దు అవుతాయని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి ప్రకటన

Ongole Urban, Prakasam | Apr 8, 2026
రాయవరం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగి ఈనెల 26వ తేదీన 14 మంది మృతిచెందగా ఏకంగా 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి అవసరమైతే రాష్ట్రంలో స్లీపర్ క్లాస్ బస్సులను రద్దు చేస్తామని ప్రకటించారు. బుధవారం మధ్యాహ్నం మంత్రి ఆ విధంగా నిర్ణయం తీసుకుంటున్నట్లు మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఏపీలో మొత్తం 2000 వరకు స్లీపర్ క్లాస్ బస్సులు తిరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో స్లీపర్ క్లాస్ బస్సులో యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి.

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: రాయవరం రోడ్డు ప్రమాదం: ఏపీలో స్లీపర్ క్లాసు బస్సులు రద్దు అవుతాయని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి ప్రకటన - Ongole Urban News