నందికోట్కూరు: జన సైనికులకు అధికారులు సహకరించాలి కార్యకర్తలకు అన్యాయం జరిగితే అండగా ఉంటా మచిలీపట్నం జనసేన ఎంపీ బాలశౌరి
జనసేన పార్టీ కార్యకర్తలకు అధికారులు సహకరించాలని మచిలీపట్నం జనసేన పార్టీ ఎంపీ మరియు నంద్యాల పార్లమెంట్ పరిశీలకులు బాలశౌరి అన్నారు.నంద్యాల జిల్లా పట్టణంలోని కె.వి.ఆర్ ఫంక్షన్ హాల్ లో గురువారం జనసేన కార్యకర్తల సమావేశం జనసేన నందికొట్కూరు నియోజకవర్గ ఇన్చార్జి రవికుమార్ ఆధ్వర్యంలో జరిగింది.ఈ సందర్భంగా ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ జన సైనికులు అర్హతను బట్టి పదవులను ఇవ్వడానికి పార్టీ సిద్ధంగా ఉందని పార్టీని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత జన సైనికులపై ఉంది.రానున్న గ్రామ పంచాయతీ,ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికల్లో 30 శాతం రిజర్వేషన్ సీట్లు జనసేనకు రానున్నాయి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉం