నందికోట్కూరు: పట్టణంలో అభివృద్ధి పనులు వేగవంతం చేయండి ఎమ్మెల్యే గిత్త జయసూర్య
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో RTC బస్టాండ్ నుంచి శ్లోక స్కూల్ వరకు, 3 కోట్ల రూపాయలతో జరుగుతున్న రోడ్డు డివైడింగ్, సెంట్రల్ లైటింగ్, రోడ్డు విస్తరణ మరియు రోడ్డు నిర్మాణ అభివృద్ధి పనుల శుక్రవారం నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయసూర్య స్వయంగా తనిఖీచేశారు,అనంతరంనిర్మాణ పనులను నాణ్యతతో పాటు వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోంది అన్నారు. డివైడింగ్, సెంట్రల్ లైటింగ్ రహదారులతో పట్టణం అభివృద్ధికి మరింత ఊతం లభించనుంది అన్నారు,ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మండల కన్వీనర్ మాం