నందికోట్కూరు: కొత్తపల్లి చింతలపల్లి పీరు సాహెబ్ పేట గ్రామాల్లో రైతన్న మీకోసం కార్యక్రమం
వ్యవసాయాన్ని లాభసాటిగా సారిగా మార్చడమే రైతన్న మీకోసం కార్యక్రమం ఉద్దేశం అని మండల వ్యవసాయ అధికారి అమ్మిరున్నిసా బేగం అన్నారు. ఆమె సోమవారం మండల కేంద్రం కొత్తపల్లిలో టిడిపి మండల కన్వీనర్ లింగస్వామి గౌడ్ క్లస్టర్ ఇంచార్జ్ నారపు రెడ్డి, నాగంపల్లి సొసైటీ చైర్మన్ నాగేశ్వరావు యాదవ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించారు, మిత్రులందరికీ గ్రామాల్లోఈ కార్యక్రమంలో ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ తరపున ఖరీఫ్ కు సిద్ధం అవుతున్న రైతుల కోసం రైతన్న మీకోసం కార్యక్రమం ప్రార