చింతకొమ్మదిన్నె గ్రామ సమీపంలోని నేషనల్ హైవే పై బస్సు ప్రమాదం
ఆళ్లగడ్డ మండల పరిధిలోని చింతకొమ్మదిన్నె గ్రామ సమీపంలో ఆదివారం కామాక్షి ప్రైవేటు ట్రావెల్ బస్సు డివైడర్లు ఢీ కొట్టింది, హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది, అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు, ఘటన స్థలానికి చేరుకున్న నేషనల్ హైవే సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా బస్సులు పక్కకు తీశారు.