అనంతపురం అర్బన్: సింగనమల మాజీమంత్రి శైలజనాథ్ గురించి మాట్లాడే అర్హత జనసేన నాయకులకు లేదని ycpనాయకులు ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు.
Anantapur Urban, Anantapur | Jun 29, 2026
సింగనమల నియోజకవర్గం మాజీమంత్రి సమన్వయకర్త సంజన గురించి మాట్లాడే అర్హత జనసేన నాయకులు లేదని వైసీపీ సీనియర్ నాయకులు బండ్లపల్లి ప్రతాపరెడ్డి బుక్కరాయసముద్రం జడ్పిటిసి భాస్కర్ హెచ్చరించారు. అనంతపురం వైసీపీ కార్యాలయంలో సోమవారం ఉదయం 11 గంటల 40 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించారు.