మిట్టకందల గ్రామంలో అంగన్వాడి సెంటర్ లో గుడ్లు, పాలు తిని అస్వస్థతకు గురైన చిన్నారులను ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, పరామర్శించి అనంతరం ఆత్మకూరు పట్టణంలో మీడియాతో మాట్లాడుతూ, మిట్ట కందల గ్రామంలోని అస్వస్థతకు లోనైన అంగన్వాడి సెంటర్ ఆహార పదార్థాలను టెస్టింగ్ కోసం ల్యాబ్ కు పంపామని, వాటి రిపోర్టు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని, అంగన్వాడి సెంటర్లో చిన్నారుల పరిస్థితి ఆరోగ్యకరంగా ఉందని అందరూ డిశ్చార్జ్ అయ్యారని జిల్లా కలెక్టర్ తెలియజేశారు,