Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka
No video available

సత్యవేడు: మండల కేంద్రంలోని జ్యోతిరావు పూలే బాలుర గురుకుల పాఠశాలలో పలువురు విద్యార్థులకు జ్వరాలు

India | Nov 14, 2024
తిరుపతి జిల్లా సత్యవేడు మండల కేంద్రంలోని జ్యోతిరావు పూలే బాలుర గురుకుల పాఠశాలలో పలువురు విద్యార్థులు జ్వరాలతో బాధపడుతున్నారు. ఈ పాఠశాలలో గత రెండు రోజులుగా దాదాపు 30 మంది విద్యార్థులు జ్వరతీవ్రతతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక పాఠశాల ప్రధాన ఆచార్యులు శ్రీనివాసులు అస్వస్థతకు గురైన విద్యార్థులను ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాలకు తరలించారని గురువారం చెప్పారు.
సత్యవేడు: మండల కేంద్రంలోని జ్యోతిరావు పూలే బాలుర గురుకుల పాఠశాలలో పలువురు విద్యార్థులకు జ్వరాలు - India News