Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
No video available

ఎరువులను ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలి: నారాయణవణంలో మండల వ్యవసాయ అధికారిణి శోభారాణి

India | Nov 22, 2024
నారాయణవనం మండలంలోని ఎరువుల దుకాణాలను మండల వ్యవసాయ అధికారి శోభారాణి ఆకస్మికంగా శుక్రవారం తనిఖీ చేశారు. ఎరువుల నాణ్యతను పరిశీలించుటకు నమూనాలను తీసి ల్యాబ్ కు పంపించినట్లు తెలిపారు. ఎరువుల దుకాణం డీలర్లు రైతులకు ఎరువులను MRP ధరలకే విక్రయించాలని తెలియజేశారు. నారాయణవనంలోని టి.హరినాథ్, నటరాజ్ ఆగ్రో సర్వీస్ సెంటర్, పీఏసీఎస్, పాలమంగళంలోని శ్రీనివాస ఫెర్టిలైజర్స్ లను తనిఖీ చేసినట్లు తెలిపారు.
ఎరువులను ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలి: నారాయణవణంలో మండల వ్యవసాయ అధికారిణి శోభారాణి - India News