Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Police
Bihar
���िहार
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Crime
Rajasthan
���मित_शाह
���िल्ली
Breakingnews
���हिला
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
���ेजस्वी_यादव
Uttarakhand
Crimenews
Kolkata

మర్రిగూడ: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు పోటీ తత్వాన్ని అలవర్చుకోవాలి: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Marriguda, Nalgonda | Jul 13, 2025
నల్గొండ జిల్లా, మర్రిగూడ మండలంలోని కేజీబీవీ లో 2024-25 లో పదవ తరగతిలో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినులను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం శాలువాలతో సత్కరించి నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు పోటీ తత్వాన్ని అలవర్చుకొని ఉన్నత స్థాయిలో అత్యుత్తమ ఫలితాలను సాధించాలని కోరారు. వచ్చే ఏడాది నగదు బహుమతులను మరింత పెంచుతామని హామీ ఇచ్చారు.

MORE NEWS

మర్రిగూడ: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు పోటీ తత్వాన్ని అలవర్చుకోవాలి: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి - Marriguda News