అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని జెఎన్టియులోనే 15వ స్నాతకోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్
Anantapur Urban, Anantapur | Apr 6, 2026
అనంతపుర నగరంలోని జెఎన్టియులో నిర్వహించిన 15వ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ సోమవారం ఉదయం 11 గంటల ఐదు నిమిషాల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ ఘనసాగతం పరికి పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు.