Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

బనగానపల్లె: నందవరంలో కళ్యాణ మండప నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిరా రెడ్డి

Banaganapalle, Nandyal | Jun 21, 2026
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందవరంలోని చౌడేశ్వరి దేవస్థానంలో నూతన కళ్యాణ మండప నిర్మాణానికి నిర్వహించిన భూమిపూజ కార్యక్రమంలో బీసీ ఇందిరా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవస్థానం ఛైర్మన్ సేతు రామ నాగార్జున రెడ్డి, దేవస్థాన అభివృద్ధి కమిటీ ఛైర్మన్ పాణ్యం వెంకట కుమార్ రెడ్డితో కలిసి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం శ్రీ చౌడేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.